ఇలా మాస్కులు లేని రోజు మళ్లీ ఎప్పుడొస్తుందో? గణపతి విగ్రహాల తయారీపై కరోనావైరస్ తాకిడి

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:22 IST)
గణపతి విగ్రహాలపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కరోనా భయంతో విగ్రహాలు అమ్ముడు పోతాయో లేదోనని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఉంటుందో లేదోనన్న సందేహం నెలకొంటున్నది. పరిస్థితి ఇలా కొనసాగితే ఏడాది పాటు తాము కష్టాలు పడక తప్పవని కళాకారులు వాపోతున్నారు. వీటిపై  ఆధారపడి జీవనం కొనసాగించే కళాకారుల జీవన విధానం అగమ్యగోచరంగా మారింది.
 
బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరుపుకునేది వినాయక చవితి. దీంతో గణనాధుడు పది, పదకొండు రోజులు వీధివీధిన పూజలందుకుంటాడు. భక్తులు విభిన్న ఆకృతులలో విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుంటారు.
 
భాగ్యనగరంలో అధిక సంఖ్యలో విగ్రహాలు తయారవుతుంటాయి. ఆ ప్రదేశంలో నివశించే ప్రజలు విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనాన్ని గడుపుతారు. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు పది ఆర్డర్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments