Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఫ్రమ్ ఢిల్లీ, నిజామాబాద్ వ్యక్తికి పాజిటివ్...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:13 IST)
ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ నగరంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఖిల్లాకు చెందిన షేక్ ముజిబ్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి రావటంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిoది. 
 
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు షేక్ ముజిబ్. అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అతని కుమారునికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మిగతా ఆరుగురు కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. మరికొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments