Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (08:52 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల విషయంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. కొన్ని జిల్లాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
గత రెండు వారాలుగా, పైన పేర్కొన్న మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతం నుండి 2శాతానికి పెరిగింది. ప్రస్తుతం, ఈ జిల్లాల్లోని ప్రతి వంద మందిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments