Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పిన మధుయాష్కీ... ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (20:45 IST)
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను చ‌దివి తెలంగాణ ప్రజానీకానికి వినిపించినందుకు కేసిఆర్‌కు ధన్యావాదాలు తెలియజేశారు, కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ సభ్యుడు మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ వాళ్లు చెప్పిన హ‌మీలు నేర‌వేరుతాయ‌ని కేసీఆర్ ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేసిఆర్ మూడో పెగ్గు వేసుకోకుండా మూడో క‌న్ను తెరిచి నిజం చెప్పినందుకు ధన్యావాదాలు అన్నారు.
 
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష రూపాయ‌ల రుణమాఫీ చేస్తాన‌ని చెప్పిన కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రుణమాఫీ ఏ మేరకు చేశారో రైతులంద‌రికీ తెలుసు. మరలా ఇప్పుడు 5 లక్షల రూపాయ‌ల రుణమాఫి చేస్తామ‌ని చెబితే రైతులు న‌మ్మే ప‌రిస్థితిల్లో లేరన్నారు మధుయాష్కీ. 
 
టీఆర్ఎస్ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలో కొత్త‌ద‌నం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ తెలంగాణ ప్ర‌జ‌ల త‌రుపున ఏర్ప‌డిందని, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బొంద పెట్ట‌డానికి తెలంగాణ ప్ర‌జాఫ్రంట్ ఏర్పడిందన్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లోనే భాగంగానే పొత్తుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పొత్తుల‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి మూతి ప‌గలగొట్టుకుందని, మేము వ్యూహ్య‌త్మ‌కంగానే స‌మ‌యం తీసుకుంటున్నాం అన్నారు మధు యాష్కీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments