Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణ పనులు ముంగిపు దశలో ఉన్నాయి. ఈ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఆలయ పునః సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆయన అధికారులు, వేద పండితులతో చర్చించనున్నారు. 
 
అంతేకాకుండా, మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయన పునఃప్రారంభోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుంది. 
 
ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు, భారీగా తరలి వచ్చే భక్తుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలు, తదితర ఏర్పాట్లపై ప్రభుత్వ అధికారులతో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments