Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరులో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సెషన్స్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:25 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలను ఆయన ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడమే అజెండాగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. 
 
అందుకే కేంద్రం చర్యలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డు తగులుతుందో ప్రజలందరికీ తెలియజేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై ఈ సమావేశాల్లో విపులంగా చర్చిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments