Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరులో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సెషన్స్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:25 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలను ఆయన ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడమే అజెండాగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. 
 
అందుకే కేంద్రం చర్యలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డు తగులుతుందో ప్రజలందరికీ తెలియజేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై ఈ సమావేశాల్లో విపులంగా చర్చిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments