Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న 500 మందికి పైగా రన్నర్లు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (23:33 IST)
త్వరలో జరుగనున్న ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం శిక్షణా కార్యక్రమాలు ఆదివారం జరిగాయి. దుర్గం చెరువు చుట్టూ 4.4 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ శిక్షణ జరిగింది. దాదాపు 500 మందికి పైగా రన్నర్లు ఈ శిక్షణా సదస్సులో పాల్గొన్నారు. ఈ మారథాన్‌ కోసం అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఆన్‌ ద స్పాట్‌ రిజిస్ట్రేషన్స్‌ సమయంలో ఇది కనిపించింది. ఈ శిక్షణా ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. జనవరి 29, 2023న మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 జరుగనుంది.
 
ఈ సంవత్సరారంభంలో రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ జరిగింది. దాదాపు 3 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్‌ అప్పుడు జరిగాయి. ఈ సంవత్సరం రన్నర్లు 5 కిలోమీటర్ల రన్‌, 10 కిలోమీటర్‌ రన్‌తో పాటుగా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌లో కూడా పాల్గొనవచ్చు. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌‌ను నవంబర్‌ 30, 2022వ తేదీ వరకూ పొడిగించారు. టిక్కెట్ల ధరలను 599 రూపాయలుగా 5కె రన్‌, 1099 రూపాయలకు 10కె రన్‌, 1399 రూపాయలను 21 కె రన్‌కు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments