Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా రూ.500 కోట్లు: కేసీఆర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:04 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.
 
కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ ఆలయం కోసం రూ.100కోట్లు ప్రకటించిన కేసీఆర్.. మరో రూ.500 కోట్లు అదనంగా కేటాయించనున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments