Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు గాలిలో..?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:24 IST)
చేవెళ్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదు శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు స్నేహితులే కావడం గమనార్హం. 
 
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే... ఫ్రెండ్ బర్త్ డేకు కేక్ కోసమని.. బైక్‌పై చేవెళ్లకు బయలుదేరారు. గుర్తు తెలియని వాహనం అతివేగంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్నేహితులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 
 
పుట్టిన రోజే జయవర్ధన్‌తో సహా అతని స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ముగ్గురు స్నేహితుల మృత్యువాతతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments