Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు

Mysore
Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:23 IST)
మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూరుకి చెందిన రోజుకూలీలుగా తేలింది. పొట్ట చేతబట్టుకుని కూలి కోసం వచ్చిన వీరు కామాంధులయ్యారు. శనివారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర డిజిపి తెలిపారు.
 
ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ తమిళనాడు తిరుప్పూరు జిల్లాకు చెందినవారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఒకరు మైనర్ అనీ, మరొకడు పరారీలో వున్నట్లు తెలియజేసారు.
 
కాగా ఆగస్టు 24న మైసూరు శివారు ప్రాంతానికి ఎంబీఎ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరినీ అటకాయించిన కామాంధులు యువకుడిపై దాడి చేసారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు షాక్ లో వుండటంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించలేపోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం