Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఉడుత ఊపులకు చంద్రబాబు భయపడడు: రేవంత్ రెడ్డి

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (14:16 IST)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఉడుత ఊపులకు భయపడే మనిషి చంద్రబాబు కాదని, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ నన్నే ఏం పీకలేదు.. ఇక చంద్రబాబుని పీకుతడా..? అని మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. సీట్లు అడుక్కోవటం కేసీఆర్‌కి అలవాటైన పని.
 
నాడు వై.ఎస్, చంద్రబాబు దగ్గర సీట్లు అడుక్కున్న సంగతి కేసీర్ మర్చిపోయావా అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుర్చీ చంద్రబాబు లాక్కుంటున్నట్టు భయపడుతున్నారని తెలంగాణలో చంద్రబాబు, లోకేష్‌లు ఓటు హక్కు కూడా లేదన్న సంగతి గమనించాలన్నారు. ఓటు హక్కు కూడా లేని వాళ్ళ గురించి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని అన్నారు.
 
చంద్రబాబుకి తెలంగాణకు సంబంధం లేదు. కానీ తెలంగాణకి తెలుగుదేశానికి మాత్రమే సంబంధం ఉంది. తెలంగాణలో లబ్ది పొందేందుకు తెలుగుదేశం.. టీఆర్ఎస్ మధ్యే పోటీ అనేలా కేసీఆర్ చిత్రీకరణ చేస్తున్నాడని కేసీఆర్ బండారాన్ని త్వరలోనే  బయటపెడతాం అన్నారు. టీఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలు, 20 మంది కార్పొరేటర్లు ఆంధ్ర నుండి వచ్చిన వాళ్లే కదా అంటూ కేసీఆర్ పైన తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments