Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు.. రూ.2లక్షలు కొట్టేశారు..

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (10:24 IST)
హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు పడ్డారు. హైదరాబాద్ శామీర్‌పేట మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో కాల్పుల ఘటన సంచలనానికి దారి తీసింది. 
 
వివరాల్లోకి వెళితే.. దుండగులు గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపి దుకాణంలో ఉన్న రూ. 2 లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమేయం ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. షాపు యజమాని బాలకృష్ణ, జైపాల్ రెడ్డి అనే ఉద్యోగిపై కూడా మంకీ క్యాప్ ధరించి వచ్చిన నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. 
 
నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments