Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు.. రూ.2లక్షలు కొట్టేశారు..

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (10:24 IST)
హైదరాబాద్ లిక్కర్ షాపులో దొంగలు పడ్డారు. హైదరాబాద్ శామీర్‌పేట మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో కాల్పుల ఘటన సంచలనానికి దారి తీసింది. 
 
వివరాల్లోకి వెళితే.. దుండగులు గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపి దుకాణంలో ఉన్న రూ. 2 లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమేయం ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. షాపు యజమాని బాలకృష్ణ, జైపాల్ రెడ్డి అనే ఉద్యోగిపై కూడా మంకీ క్యాప్ ధరించి వచ్చిన నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. 
 
నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments