Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో మళ్లీ రక్తసిక్తం.. దుండగుడు కాల్పుల్లో ఏడుగురి మృతి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (09:35 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల మోత వినిపిస్తూనే వుంది. తాజాగా లాస్ ఏంజెలెస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన మరిచిపోకముందే అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత వినిపించింది. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు సహా మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. 
 
ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బేలోని రెండు ప్రాంతాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ ఫామ్ రైస్ టకింగ్ సోయిల్ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు 
 
మరోవైపు, డెస్ మెయిన్స్‌లోని ఓ పాఠశాలలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల చనిపోగా, ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, కాల్పులు జరిపిన 20 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments