Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తెరాస సర్పంచ్ కారును తగలబెట్టిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్పంచ్ కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్క్ చేసి వుండగా, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్.ఐ. అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజకీయ కక్షతోనే, ఉద్దేశపూర్వకంగా తన కారును ఎవరో నిప్పు అంటించారని సర్పంచ్ బాలమణి వాపోతున్నారు. 
 
కాగా, కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మిర్‌‍దొడ్డి మండలం అక్బర్ పేటలో తెరాస సర్పంచ్ స్వరూపకు చెందిన కారు, ట్రాక్టర్‌కు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెల్సిందే. ఇంటి ముందు నిలిపివున్న ఈ వాహనాలకు  ఇదే విధంగా నిప్పుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments