దమ్ముంటే మాతో పొత్తుందని చెప్పగలరా?: కేసీఆర్‌కు బీజేపీ సవాల్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:46 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎప్పటికీ బీజేపీకి టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని టీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.

అంతేగాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. రాముడి కోసం భిక్షమెత్తడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments