Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిష్య పండితులారా తప్పును సరిదిద్దుకోండి: 12 రాశుల్లో తిరిగేది భూమి.. సూర్యుడు కాదు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:41 IST)
పంచాంగంలో  సూచించినట్లు 12 రాశుల్లో తిరిగేది భూమి అని, సూర్యుడు కాదని ప్రముఖ జ్యోతిష్య విద్యా రత్న నందిపాటి మధుసూదన రావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఐలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అందరూ చెబుతున్న రాశి చక్రంలో రవి 12 రాశుల్లో తిరుగుతున్నట్లు చూపిస్తున్నారని, అది శుద్ద తప్పని 12 రాశుల్లో తిరిగేది భూమి అని అన్నారు. ఇలా బోధించడం వలన భావి తరాల విద్యార్థులు ఎటువంటి గందరగోళం లేకుండా విషయాన్ని గ్రహిస్తారని అన్నారు.

భూమి స్థానంలో రవి తిరుగుతున్నాడని గత కొద్ది శతాబ్దాలుగా ఈ తప్పును కొనసాగిస్తున్నారని అని అన్నారు. అది ఎక్కడో జరిగిన తప్పును కొనసాగించడం మంచి కాదని ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

దానికి సంబంధించిన గ్రంథాలు ప్రాచీన నలంద విశ్వ విద్యాలయంలో ఉండవచ్చని అవి విదేశీ దండయాత్రల్లో కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాటి తాలుకా నకళ్ళు ఏవరి వద్దనైనా  ఉంటే అందచేయవలసిందిగా కోరారు. అందుకు తగిన పారితోషికం ఇస్తానని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు కూడా మన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగానే సండే, మండే, ట్యూస్ డే, వెన్స్ డే అని వారాల పేర్లు పొందుపరిచారని అన్నారు. ఏమైనా సందేహలు ఉంటే 7386678714 సెల్ నంబర్ కు సంప్రదించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments