Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 నుంచి మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:26 IST)
సుమారు 10 నెలల వ్యవధి తర్వాత మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కి కూతపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి- ఆదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.
 
ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్‌ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో.. ఆదిలాబాద్‌ నుంచి రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను కూడా రైల్వే శాఖ ఈ నెల 27, 28, 29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments