27 నుంచి మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:26 IST)
సుమారు 10 నెలల వ్యవధి తర్వాత మళ్లీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కి కూతపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి- ఆదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.
 
ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మల్కాజిగిరికి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్‌ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో.. ఆదిలాబాద్‌ నుంచి రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను కూడా రైల్వే శాఖ ఈ నెల 27, 28, 29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments