తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం : మంత్రి సత్యవతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (12:42 IST)
కొత్త విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందజేయనున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇదే విషయంపై ఆమె భూపాలపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామన్నారు. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త సచివాలయంలో తన తొలి సంతకం అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైలుపై చేసినట్టు ఆమె గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి సర్కార్ బడిలోనూ ఉదయం పిల్లలకు అల్పాహారం అందించేంకావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments