Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం : మంత్రి సత్యవతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (12:42 IST)
కొత్త విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందజేయనున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇదే విషయంపై ఆమె భూపాలపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామన్నారు. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త సచివాలయంలో తన తొలి సంతకం అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైలుపై చేసినట్టు ఆమె గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి సర్కార్ బడిలోనూ ఉదయం పిల్లలకు అల్పాహారం అందించేంకావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments