Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం: గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. మైనర్ యువతి అదృశ్యం

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:05 IST)
ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఒక గ్రామంలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరుపగా అదే కుటుంబానికి చెందిన ఓ మైనర్ యువతి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహా రావు ఇంటిలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. 
 
గత కొంత కాలంగా ఈ త్రవ్వకాలు సాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో పెద్ద గొయ్యిని తవ్వారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటికి వెళ్లే సరికి గుప్త నిదుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే నరసింహారావు మేనకోడలు రాజేశ్రీ హైదరాబాద్‌లో చదువుతుంది.
 
అయితే ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంది అని చెబుతూ ఆ బాలిక లెటర్ రాసి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి పోయింది. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. అసలు ఆ బాలిక ఏమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments