Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం: గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. మైనర్ యువతి అదృశ్యం

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:05 IST)
ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఒక గ్రామంలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరుపగా అదే కుటుంబానికి చెందిన ఓ మైనర్ యువతి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహా రావు ఇంటిలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. 
 
గత కొంత కాలంగా ఈ త్రవ్వకాలు సాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో పెద్ద గొయ్యిని తవ్వారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటికి వెళ్లే సరికి గుప్త నిదుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే నరసింహారావు మేనకోడలు రాజేశ్రీ హైదరాబాద్‌లో చదువుతుంది.
 
అయితే ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంది అని చెబుతూ ఆ బాలిక లెటర్ రాసి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి పోయింది. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. అసలు ఆ బాలిక ఏమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments