Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్‌‌లో ఈటల ర్యాలీ.. టీఆర్ఎస్ నేతలు కూడా బిజీ బిజీ

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (13:27 IST)
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజీనామా తర్వాత హుజూరాబాద్‌తో సత్తా చాటుకునేందుకు గురువారం పర్యటించనున్నారు.

హుజురాబాద్‌ పట్టణంలోని పరకాల క్రాస్‌ రోడ్డు వద్ద ఈటల రాజేందర్‌కు భారీ ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. 
 
అలాగే ఈ పర్యటన సందర్భంగా జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments