Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్‌‌లో ఈటల ర్యాలీ.. టీఆర్ఎస్ నేతలు కూడా బిజీ బిజీ

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (13:27 IST)
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజీనామా తర్వాత హుజూరాబాద్‌తో సత్తా చాటుకునేందుకు గురువారం పర్యటించనున్నారు.

హుజురాబాద్‌ పట్టణంలోని పరకాల క్రాస్‌ రోడ్డు వద్ద ఈటల రాజేందర్‌కు భారీ ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. 
 
అలాగే ఈ పర్యటన సందర్భంగా జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments