Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న తెలంగాణా రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రవేశ పరీక్ష

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 
 
ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం తమ హాల్ టిక్కెట్లను http://mjptbcwreis.telangana.gov.in డౌన్ లోడు చేసుకోవాలని అధికారులు సూచించారు. 
 
రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల్లో మొత్తం 2752 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్ల కోసం 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏదేనీ సందేహలు ఉన్నపక్షంలో 040-23322377 లేదా 23328266 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments