Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న తెలంగాణా రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రవేశ పరీక్ష

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 
 
ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం తమ హాల్ టిక్కెట్లను http://mjptbcwreis.telangana.gov.in డౌన్ లోడు చేసుకోవాలని అధికారులు సూచించారు. 
 
రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల్లో మొత్తం 2752 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్ల కోసం 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏదేనీ సందేహలు ఉన్నపక్షంలో 040-23322377 లేదా 23328266 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments