ట్రిబుల్ ఐటీలో మళ్ళీ ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (11:18 IST)
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరోమారు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం మరోమారు పోరుబాట పట్టారు. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు అప్పటికపుడు మెస్‌‍ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ జారీచేశారు. 
 
అంతేకాకుండా ఆ వివరాలను ఆర్జీకేయూటీ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. మెస్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీచేస్తే సరిపోదని, అలాగే, తమ డిమాండ్ల సాధనపై కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ను గతంలో చాలా ఇచ్చారు.. చాలా చూశామ్ అంటూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 
 
ఈ నెల 24వ తేదీలోపు మెస్ టెండర్లను పూర్తి చేస్తామని మాటిచ్చి ఇపుడు మాట తప్పారంటూ వారు మండిపడుతున్నారు. ఈ సారి మాత్రం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments