నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం - భూకంప లేఖినిపై 6.0గా నమోదు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (10:41 IST)
పొరుగు దేశం నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. ఆదివారం ఉదయం 8.13 గంటల ప్రాంతంలో ఆ దేశ రాజధాని ఖాట్మండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ వియాన్ని నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని నేపాల్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, నేపాల్ దేశంలో ఇటీవలి కాలంలో కాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవి భారీ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. గత 2015 ఏప్రిల్ 25వ తేదీన ఖాట్మండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు 8,964 మంది నేపాలీయులు ప్రాణాలు కోల్పోగా, 22 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments