Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ఆకారంలో శిశువు జననం.. రెండు గంటల్లోనే..

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:02 IST)
హైదరాబాద్పే, ట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేప ఆకారంలో ఓ శిశువు జన్మించింది. సంగారెడ్డికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, తహెసీన్‌ సుల్తానా (20)భార్యాభర్తలు. తహెసీన్‌ సుల్తానాకు 9 నెలలు నిండడంతో ఈ నెల 5వ తేదీన పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

బుధవారం సాయంత్రం 7 గంటలకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయగా రెండు కాళ్లు అతుక్కుని ఉన్న ఆకారంలో (చేప) జన్మించింది. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందింది.

ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా.. తహెసీన్‌ సుల్తానా గర్భసంచిలో ఉమ్మునీరు తక్కువగా, ఆమె బలహీనంగా ఉండడం వల్లనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments