ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:16 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది. 
 
అయితే ఆటో ఎక్కిన మహిళ కొద్దిగా దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. దీంతో భయాందోళనకు గురైన తప్పించుకుని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments