Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు సేవించిన చిన్నారి

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:24 IST)
ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. దీంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. బాలికను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆసిఫాబాద్ మండలం భీంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్వి గుండి అనే ఐదేళ్ళ బాలిక వుంది. ఈ చిన్నారి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్‌లు ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పెద్దనాన్న ఇంటిలో ఆట్లాడుకుంటోంది. 
 
ఆ సమయంలో తన కంటికి కనిపించిన ఓ బాటిల్‌లోని ద్రావకాన్ని తాగేసింది. అయితే, కూల్‌డ్రింక్ అని భావించి ఆ చిన్నారు తాగేసింది. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments