Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలోనే విమానంలో మంటలు... పైలెట్ ఏంచేశాడు?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (15:02 IST)
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామ సమీపంలో మరోసారి ఆర్మీ ట్రైని విమానానికి ఆకాశంలోనే మంటలు అంటుకున్నాయి. దానితో ఆ విమానం కాలుతూ ఆకాశం నుంచి కూలిపోయింది. కిందపడి కాలి బూడిదైంది.
 
ఐతే అందులో వున్న పైలెట్ అత్యంత చాకచక్యంగా ప్యారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. పైలెట్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్‌గా గుర్తించారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి హెలికాఫ్టర్లో చేరుకున్నారు. ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments