ఆకాశంలోనే విమానంలో మంటలు... పైలెట్ ఏంచేశాడు?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (15:02 IST)
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామ సమీపంలో మరోసారి ఆర్మీ ట్రైని విమానానికి ఆకాశంలోనే మంటలు అంటుకున్నాయి. దానితో ఆ విమానం కాలుతూ ఆకాశం నుంచి కూలిపోయింది. కిందపడి కాలి బూడిదైంది.
 
ఐతే అందులో వున్న పైలెట్ అత్యంత చాకచక్యంగా ప్యారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. పైలెట్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్‌గా గుర్తించారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి హెలికాఫ్టర్లో చేరుకున్నారు. ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments