Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు భూమిపై వున్నారా లేక ఆకాశంలోనా? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు అసహనం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:00 IST)
ఒకవైపు కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు... ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు విలువైనవా అంటూ నిలదీసింది.
 
అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా వుందో చూశారా, అసలు మీరు భూమి మీద వున్నారా లేక ఆకాశంలోనా అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని మునిసిపాలిటీలకు ఇంకా సమయం వుండగానే ఈ మహమ్మారి సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
 
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం తాము ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఇసి అధికారులు చెప్పగా, మరి కరోనా రెండో దశ మొదలైన విషయం తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు ప్రశ్నించింది. కరోనా కట్టడి సమయంలో ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, విచారణకు అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments