Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో ఆసుపత్రి నుంచి పరార్, తెల్లారేసరికి సూసైడ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (14:47 IST)
కరోనావైరస్ దాదాపు 95 శాతానికి పైగానే రికవరీ అవుతుంది. కానీ కొంతమంది కరోనా రాగానే విపరీతంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా వుందని నిర్థారణ కాగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పారిపోతున్నారు. తిరుపతిలో సుమారు 1000 మంది ఇలా పరారైనట్లు తెలుస్తోంది.
 
కాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఓ యువకుడు కుప్పం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ రోగులను, చికిత్స జరుగుతున్న పరిస్థితులను చూశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రామకుప్ప మండలం కొల్లుపల్లెపాలెం బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. కరోనా భయంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments