Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నికి ఆహుతి అయిన ఎలక్ట్రిక్ స్కూటర్.. వృద్ధుడు మృతి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (16:31 IST)
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతుండటం కొత్త కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, తెలంగాణా రాష్ట్రంలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.  అతని కుటుంబంలోని మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. 
 
పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం, వారి ఇంటి గదిలో బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని బి రామస్వామిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments