Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి బేగంపేటలో ఎయిర్‌షో.. సామాన్యులకు ప్రవేశం లేనట్టేనా?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ నెల 24వ తేదీన ఎయిర్ షో జరుగనుంది. 'వింగ్స్ ఇండియా-2022' జరుగనుంది. 22వ తేదీన ప్రారంభమై 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. 
 
ఈ ఎయిర్ షోలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైట్లు, హెలికాఫ్టర్లను ప్రదర్శనకు ఉంచుతారు. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాలుపంచుకోనున్నారు. అలాగే, ఆరు వేల మంది వ్యాపారులు, 50 వేలమందికిపైగా సందర్శకులు ఈ ఎయిర్ షోకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
ఈ ప్రదర్శనకు రావాలనుకునేవారు వింగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27వ తేదీన సాధారణ ప్రజలను అనుమతించేలా ఏర్పాటు చేశారు. 
 
అయితే, సాధారణ ప్రజలు ఈ సందర్శనను చూసేందుకు రూ.500ను ప్రవేశరుసుంగా నిర్ణయించడం ప్రతి ఒక్కరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments