Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టుకి దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్, వీడియోతో సహా

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:43 IST)
గత నెల దిశ హత్యాచారం చేసిన నిందితులు పోలీసు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్ బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. ఆ రిపోర్టును హైకోర్టుకి సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు అందజేసింది. ఈ రిపోర్టుతో పాటు వీడియో సీడిని కూడా అందజేసిన బృందం మరింత సమగ్రమైన రిపోర్టును వారం రోజుల్లో పంపిస్తామని పేర్కొంది. 
 
కాగా ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమీషన్ తాము బస చేసేందుకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలంటూ లేఖను రాసింది. ఇదిలావుంటే రీపోస్టుమార్టం నిర్వహించిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సోమవారం నాడు అప్పగించారు. ఆ రోజే అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments