Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో భర్త కామకేళి.. అతడిని అలా తీసుకొచ్చి భార్య ఏం చేసిందంటే..?

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:24 IST)
హైదరాబాద్ నిజాంపేటలో భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. భార్యను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను చెప్పుతో కొట్టింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్మణ్‌కు, లక్కారం గ్రామానికి చెందిన సౌజన్యతో తొమ్మిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొన్నిరోజులుగా భార్యాపిల్లలను లక్ష్మణ్ దూరంగా ఉంచుతున్నాడు. కరీంనగర్ జిల్లా వెంకట్రావుపేటకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సౌజన్య న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. మరో మహిళతో లక్ష్మణ్ నిజాంపేటలో నివాసముంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా తన అన్నను వెంటపెట్టుకుని వెళ్ళింది. అప్పటికే భర్త ప్రియురాలితో మంచి రసపట్టులో ఉన్నాడు. నగ్నంగా ఉన్న భర్తను లాక్కుని వచ్చి మరీ చెప్పుతో కొట్టింది భార్య. అంతేకాదు ప్రియురాలిని చావబాదింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments