Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో పీవీఎన్ఆర్ వ్యాన్‌ బీభత్సం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:15 IST)
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన కార్లు వ్యానును ఢీకొన్నాయి. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. దాంతో.. పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments