Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్కారీ ఎస్సై - కానిస్టేబుల్‌ను చితకబాదిన తాగుబోతులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:01 IST)
తెలంగాణా రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఎస్.ఐ., కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీల కోసం ఎస్.ఐ నర్సింహులు, కానిస్టేబుల్‌ వెంటబెట్టుకుని వళ్లారు. ఆసమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, ఓ తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విడిపించేందుకు మిగిలిన ముగ్గురు తాగుబాతులో ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాది, ఆ నలుగురు తప్పించుకుని పారిపోయారు. అబ్కారీ శాఖ ఎస్.ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments