Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్కారీ ఎస్సై - కానిస్టేబుల్‌ను చితకబాదిన తాగుబోతులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:01 IST)
తెలంగాణా రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఎస్.ఐ., కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీల కోసం ఎస్.ఐ నర్సింహులు, కానిస్టేబుల్‌ వెంటబెట్టుకుని వళ్లారు. ఆసమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, ఓ తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విడిపించేందుకు మిగిలిన ముగ్గురు తాగుబాతులో ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాది, ఆ నలుగురు తప్పించుకుని పారిపోయారు. అబ్కారీ శాఖ ఎస్.ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments