Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల గర్భిణీ.. రెండున్నరేళ్ల బాబుతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (13:48 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తారింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్‌లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం వుంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ వున్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. 
 
కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అత్తారింటి వేధింపుల నుంచి విముక్తి కలగలేదు. బాలుడు పుట్టినా వేధింపులు ఆగలేదు. అయితే శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణీ అయ్యింది. 
 
గర్భిణీ అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు భరించలేక ఆ తల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు శిరీష గదిలోంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూస్తే షాక్‌ గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం