Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:44 IST)
హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరుధిలోని సియమ్‌యెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న నూతలగంటి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వయసు 30 సంవత్సరాలు.
 
తన చావుకి కారణం యాజమాన్యం వేధింపులేనంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పొద్దస్తమానం తనను వారు వేధిస్తున్నారనీ, వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనితో 
 
లోయర్ ట్యాంక్ బ్యాండ్‌లోని కార్యాలయం ఎదుట అతడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments