నా భర్తతో నేనుండలేను, ప్రేమికుడే గుర్తొస్తున్నాడు, అందుకే..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:38 IST)
పెద్దల ఒత్తిడితో ప్రేమించినవాడిని కాకుండా మరో వ్యక్తితో వివాహం చేసుకున్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన మనసులో ఎవరు వున్నారో నీకు తెలుసు అమ్మా... పెళ్లయ్యాక ఈ భర్తతో నేను వుండలేకపోతున్నాను, అనుక్షణం నా ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడు, అందుకే చనిపోవాలనుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.
 
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా లోని నారాయణగిరికి చెందిన రవళికి, గాంధీనగర్‌కు చెందిన రాజుతో ఈ నెల 11న వివాహం జరిగింది. ఐతే రవళి ఇంతకుమునుపే మరో యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల ఒత్తిడి కారణంగా రాజును వివాహం చేసుకుంది. కానీ తనకు ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడనీ, అందువల్ల చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments