Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రసవానికి వెళితే, పనిచేస్తున్న బాలికపై అత్యాచారం చేశాడు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (22:03 IST)
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసల బస్తీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. గత కొద్దికాలంగా భార్గవ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనిషిగా ఓ అమ్మాయి చేరింది. భార్గవ్ భార్య ప్రసవానికి అమ్మ వారి ఇంటికి వెళ్లడంతో ఎవరు లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్గవ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగి రెండుమూడు రోజులు అవుతున్నా విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడుగా ఉంచేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో మంతనాలు జరుపుతున్నారు బస్తీ పెద్దమనుషులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments