Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ అప్డేట్ పేరుతో 9 లక్షల మోసం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (20:55 IST)
హైదరాబాద్ టోలిచౌకి కి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి  బ్యాంకు అధికారిని మీడెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు. నిజమే అనుకొని  కార్డు డీటెయిల్స్ చెప్పిన మహిళ అనంతరం అకౌంట్ నుంచి 9 లక్షలు మాయం.
 
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.
 
లోన్ పేరుతో 2లక్షల 50 వేల మోసం.
 
కంపెనీల పేరుతో చెప్పి లోన్ ఇస్తామని ముందుగా డాక్యుమెంట్ చార్జి  వివిధ చార్జీల పేరుతో 2 లక్షల 50 రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు. లోన్ రాకపోవడంతో మోసపోయాం అని గమనించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments