Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అన్నను అతికిరాతకంగా పీక కోసి చంపిన తమ్ముడు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (20:27 IST)
ఆంధ్రా ఊటీ అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. సొవ్వ పంచాయతీ దేవుడువలస గ్రామంలో తన స్వంత అన్నను అతి కిరాతకంగా పికకోసి అంతమొందించాడు తమ్ముడు. అన్నాను చంపిన పిదప పోలీసులకు ఎదుట లొంగిపోయాడు నిందితుడు.
 
వివరాల్లోకి వెళ్తే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ  దేముడువలస గ్రామంలో గత కొద్ది రోజులుగా వేములవాసుదేవ్, వేముల జగన్నాథం అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి.

తల్లిదండ్రుల నుండి  వాటా చేయాల్సిన భూములను పంచుకొనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి నాకు కావాలని ఒకరు అడిగితే అదే భూమిని నాకు కావాలని అన్నదమ్ములిద్దరూ రోజు గొడవ పడేవారు.

ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అనే వ్యక్తి తన అన్నయ్య అయిన వేముల వాసుదేవ్( 30)ను పీక కోసి చంపేశాడు, ఆ తర్వాత  నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments