Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి దెబ్బకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రై.

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (09:09 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉంది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే (దమరై) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ ఆధ్వర్యంలో నడిచే రైళ్లలో 55 రైళ్లను రద్దు చేసింది.
 
నిజానికి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో ఇపుడు నిర్ణయం మార్చుకుని ఈ నెలాఖరు వరకు ఈ రైళ్లను రద్దు చేశారు.
 
రద్దు చేసిన రైళ్లలో తిరుపతి, విజయవాడ, కర్నూలు, విజయవాడ, గుంతకల్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లతో పాటు తమిళనాతు, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడిపే రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రద్దు చేసిన రైళ్లలో అత్యధికంగా ప్యాసింజర్ రైళ్లు ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments