Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రాష్ట్రాల్లో పేలుళ్ళకు ప్లాన్ - భారీగా పేలుడు పదార్థాలతో నలుగురి అరెస్టు

Webdunia
గురువారం, 5 మే 2022 (19:33 IST)
తెలంగాణ రాష్ట్రంతో సహా నాలుగు రాష్ట్రాల్లో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని టోల్ ప్లాజ్ వద్ద అనుమానిత కారులో తనిఖీలు చేయగా, అందులో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో థర్టీ కాలిబర్ పిస్టళ్లు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ తదితర వస్తువులు ఉన్నాయి. 
 
కారులోని నలుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ఆయుధాలను మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments