Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం.. ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరు

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (22:38 IST)
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరుణ్‌, సౌమ్య దంపతులు. వారి  పిల్లలు అఖిలేష్‌ కుమార్‌(10) శాన్వి(08)తో కలసి హైదరాబాద్‌ నుంచి  స్వస్థలానికి కారులో బయలుదేరారు.
 
వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments