Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం.. ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరు

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (22:38 IST)
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరుణ్‌, సౌమ్య దంపతులు. వారి  పిల్లలు అఖిలేష్‌ కుమార్‌(10) శాన్వి(08)తో కలసి హైదరాబాద్‌ నుంచి  స్వస్థలానికి కారులో బయలుదేరారు.
 
వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments