Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చెప్పుతో కొట్టిందని... భర్త ఆత్మహత్య

కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య చెప్పుతో కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే... ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించా

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (22:04 IST)
కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య  చెప్పుతో  కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే...  ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త కిశోర్ తనను వేధిస్తున్నాడంటూ భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు విచారిస్తుండగా వారి ముందే కిషోర్‌ను చెప్పుతో కొట్టింది భార్య శ్యామల. అందరిముందు చెప్పుతో కొట్టిందని భర్త కిషోర్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో సహా ధర్నాకు దిగారు మృతుడు బంధువులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments