Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చెప్పుతో కొట్టిందని... భర్త ఆత్మహత్య

కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య చెప్పుతో కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే... ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించా

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (22:04 IST)
కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య  చెప్పుతో  కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే...  ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త కిశోర్ తనను వేధిస్తున్నాడంటూ భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు విచారిస్తుండగా వారి ముందే కిషోర్‌ను చెప్పుతో కొట్టింది భార్య శ్యామల. అందరిముందు చెప్పుతో కొట్టిందని భర్త కిషోర్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో సహా ధర్నాకు దిగారు మృతుడు బంధువులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments