Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:02 IST)
హైదరాబాద్ నగరంలోని పటాచెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెదుతున్నారు. 
 
అస్వస్థతకు లోనైన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు లోనైన విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. 
 
కాగా, ఇటీవల ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఇప్పటికే 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనుకావడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments