Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అతివేగం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువతి మృతి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (08:18 IST)
హైదరాబాద్ నగరంలో అతివేగం ఓ యువతి ప్రాణం తీసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కిందపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే (22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. రాయల్ ల్యుకే బైకును అమిత వేగంతో డ్రైవ్ చేస్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌‍ను ఢీకొట్టాడు. 
 
దీంతో బైకు వెనుక భాగంలో కూర్చొనివున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాయన్ ల్యుకేకు కూడా గాయపడగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments