Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అతివేగం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువతి మృతి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (08:18 IST)
హైదరాబాద్ నగరంలో అతివేగం ఓ యువతి ప్రాణం తీసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కిందపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే (22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. రాయల్ ల్యుకే బైకును అమిత వేగంతో డ్రైవ్ చేస్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌‍ను ఢీకొట్టాడు. 
 
దీంతో బైకు వెనుక భాగంలో కూర్చొనివున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాయన్ ల్యుకేకు కూడా గాయపడగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments