Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు - సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ జరిగి డిసెంబరు ఆరో తేదీకి రెండు సంవత్సరాలు. గత యేడాది నవంబరు 28వ తేదీ రాత్రి ఓ వెటర్నరీ వైద్యురాలిని కిడ్నాప్ చేసి అత్యాచారం, ఆపై హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ కేసులో నలుగురు కామాంధులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనికి దిశా ఎన్‌కౌంటర్‌గా పేరు పెట్టారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి నిందితులను సైబరాబాద్ పోలీసులు తీసుకెళ్లారు. కానీ, వారు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపగా, ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. ఈ ఎన్‌‍కౌంటరుతో ఆయన పేరు మార్మోగిపోయింది. 
 
ఇదిలావుంటే, దిశ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గత రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే అనేక మంది వద్ద ఈ కమిషన్ విచారణ జరిపింది. అలాగే, ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఈ కమిషన్ సభ్యులు సందర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments