Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:55 IST)
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని పొడగిస్తూ జీవో జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ జీవో జారీ అయింది. 
 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 41 యేళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబరు 42ను జారీచేసింది. ఈ సడలింపు నిర్ణయం వచ్చే రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు ఉంటుంది. 
 
అయితే, ఈ మినహాయింపు పోలీస్, ఎక్సైజ్, జైళ్ళ, అటవీశాఖ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదు. కాగా, 80039 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీంతో వయోపరిమితి దాటిన వారికి కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments