Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారులు వేధింపులు.. జీతం ఇవ్వట్లేదు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..? (video)

సెల్వి
గురువారం, 15 ఆగస్టు 2024 (13:51 IST)
అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్‌ తనకు జీతం చెల్లించకపోవడం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేధింపుల కారణంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్టె చేతిలోకి తీసుకున్నాడు. కానీ అంతలోనే ఇతర కార్మికులు జోక్యం చేసుకున్నారు. మేయర్ బంగి అనిల్ కుమార్, ఇతర సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రామగుండం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments